భారతదేశం నుంచి మాజీ ప్రధాని షేక్ హసీనా రప్పింతకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తన విశ్వప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆమెను తమకు అప్పగించేలా భారత్పై ఒత్తిడి తేవాలని బంగ్లా ప్రభుత్వం ఇంటర్పోల్ సాయం తీసుకోనుంది. షేక్ హసీనా, ఆమె మంత్రివర్గ సభ్యులు ప్రజా ఉద్యమాల అణచివేత ఇతర నేరాలలో ఎదుర్కొంటున్న కేసులను తమ ప్రభుత్వం ట్రిబ్యునల్ పరిధిలో విచారిస్తుంది, తగు శిక్షలు విధిస్తుందని బంగ్లాదేశ్ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటూ వస్తున్నాయి. హసీనా ఫరారీలో ఉన్నారు. మరికొందరు కూడా చట్టానికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. వీరిని తమ దేశ దర్యాప్తు సంస్థల పరిధిలో విచారించాల్సిన అవసరం ఉందని, ఈ దిశలో ఇంటర్పోల్ సాయం ఖచ్చితంగా తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
శతకం బాదిన ఫర్హాద్ ఖాద్రి. నాలుగు వికెట్లతో పాటు అర్థ సెంచరీ చేసిన ఆల్రౌండర్ జయకృష్ణ అనంతపురం బ్యూరో, టైమ్స్…
గుంతకల్ , టైమ్స్ న్యూస్: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఓ మహిళను విఆర్ఓ వలి నమ్మించి మోసం చేశారు.…
కర్నూలు : అడ్మిషన్స్ కొరకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తూ, ఫీజుల దోపిడీ చేస్తున్న మౌంటెస్సోరి, ఇండస్ పాఠశాలపై చర్యలు చూసుకోవాలని…
ఆంధ్రప్రదేశ్లోని పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు, మాల్స్, మల్టీప్లెక్స్ల వద్ద పార్కింగ్ ఫీజులకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నియమం…
అక్రిడిటేషన్లు తక్షణం మంజూరు చేయాలి హెల్త్ కార్డు.. ఇన్సూరెన్స్ కల్పించాలి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు కర్నూలు :…
కర్నూలు : ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కర్నూలు జిల్లా విద్యాశాఖ…