తెలుగువారిని కించపరిచే విధంగా మాట్లాడారనే ఫిర్యాదులతో టీవీ నటి కస్తూరిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఆమె అరెస్టు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎక్కడున్నా అరెస్టుకు సమన్లు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం ఎక్కడుందనేది తెలియడం లేదు. సెల్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ ఉంటూ వచ్చింది. చెన్నైలోని ఆమె ఇంటికి తాళం వేసి ఉంది. ఆంధ్ర ప్రాంతం నుంచి శతాబ్దాల క్రితం తెలుగువారు తమిళనాడులో రాజుల వద్ద అంతఃపుర కాంతలకు సేవ చేయడానికి కూలీలుగా వచ్చారని మాటల సందర్భంలో కస్తూరి వ్యాఖ్యానించారనేది వివాదాస్పదం అయింది. అయితే తెలుగువారిని తాను కించపర్చలేదని, నొప్పించి ఉంటే క్షమించాలని కూడా కస్తూరి తరఫున తరువాత ప్రకటన వెలువడింది. ఇప్పుడు ఆమె అరెస్టుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగడం, ఆమె అజ్ఞాతంలోకి వెళ్లడం కీలక చర్చకు దారితీసింది.
శతకం బాదిన ఫర్హాద్ ఖాద్రి. నాలుగు వికెట్లతో పాటు అర్థ సెంచరీ చేసిన ఆల్రౌండర్ జయకృష్ణ అనంతపురం బ్యూరో, టైమ్స్…
గుంతకల్ , టైమ్స్ న్యూస్: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఓ మహిళను విఆర్ఓ వలి నమ్మించి మోసం చేశారు.…
కర్నూలు : అడ్మిషన్స్ కొరకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తూ, ఫీజుల దోపిడీ చేస్తున్న మౌంటెస్సోరి, ఇండస్ పాఠశాలపై చర్యలు చూసుకోవాలని…
ఆంధ్రప్రదేశ్లోని పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు, మాల్స్, మల్టీప్లెక్స్ల వద్ద పార్కింగ్ ఫీజులకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నియమం…
అక్రిడిటేషన్లు తక్షణం మంజూరు చేయాలి హెల్త్ కార్డు.. ఇన్సూరెన్స్ కల్పించాలి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు కర్నూలు :…
కర్నూలు : ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కర్నూలు జిల్లా విద్యాశాఖ…