భారీగా పెరిగిన బంగారం ధరలు..లేటెస్ట్ రేట్స్ ఇవే..

బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి ధరలు పెరుగుతే మరోసారి తగ్గుతాయి. దీపావళి పండుగ సందర్బంగా కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో ఇది గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. పండుగవేళా ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ , ధరలు పెరుగుతే కొనడానికి వెనకడుతారు. మూడు రోజుల్లో చూస్తే 22 క్యారెట్ల బంగారంపై రూ. 1400, 24 క్యారెట్ల బంగారంపై రూ. 1530 మేరకు పెరిగింది. ఇక ఈరోజు కూడా అంటే శక్రవారం కూడా మరోసారి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయ్. కాగా, ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

న్యూఢిల్లీ
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,710గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 81,490గా ఉంది.

ముంబయి
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340గా ఉంది.

చెన్నై
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560
24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 81,340

కోల్‌కతా
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560 గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340 గా ఉంది.

 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్‌
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340గా ఉంది.

విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340గా ఉంది.

admin

Share
Published by
admin

Recent Posts

ఉత్కంఠ గా సాగుతున్న క్రికెట్ పోటీలు.

శతకం బాదిన ఫర్హాద్ ఖాద్రి. నాలుగు వికెట్లతో పాటు అర్థ సెంచరీ చేసిన ఆల్రౌండర్ జయకృష్ణ అనంతపురం బ్యూరో, టైమ్స్…

2 days ago

మహిళను నమ్మించి మోసం చేసిన వీఆర్వో.

గుంతకల్ , టైమ్స్ న్యూస్: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఓ మహిళను విఆర్ఓ వలి నమ్మించి మోసం చేశారు.…

2 days ago

మౌంటెస్సోరి స్కూల్ పై చర్యలు తీసుకోవాలి : డీఈఓ కు వినతి

కర్నూలు  : అడ్మిషన్స్ కొరకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తూ, ఫీజుల దోపిడీ చేస్తున్న మౌంటెస్సోరి, ఇండస్ పాఠశాలపై చర్యలు చూసుకోవాలని…

4 weeks ago

ఏపీ ప్రజలకు ఏప్రిల్ 1 నుంచి సంతోషవార్త.. ఇక నుంచి ఉచితమే కాకపోతే ఒక షరతు…?

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల వద్ద పార్కింగ్ ఫీజులకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నియమం…

4 months ago

జర్నలిస్టులకు ఇంటి స్థలం.. పక్కా ఇళ్లు ఇవ్వాలి

అక్రిడిటేషన్లు తక్షణం మంజూరు చేయాలి హెల్త్ కార్డు.. ఇన్సూరెన్స్ కల్పించాలి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు కర్నూలు :…

5 months ago

యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది : డీఈవో శామ్యూల్ పాల్

కర్నూలు : ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కర్నూలు  జిల్లా విద్యాశాఖ…

5 months ago